ఎదురెదురుగా వస్తున్న బైకులు ఢీ..!

దిశ, వెబ్‎డెస్క్: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం మునిపల్లి క్రాస్ వద్ద ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైకులపై ప్రయాణిస్తున్న ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు మునిపల్లెకు చెందిన నారాయణప్ప, చంద్రప్పలుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Update: 2020-09-27 08:44 GMT

దిశ, వెబ్‎డెస్క్: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం మునిపల్లి క్రాస్ వద్ద ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైకులపై ప్రయాణిస్తున్న ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు మునిపల్లెకు చెందిన నారాయణప్ప, చంద్రప్పలుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News