డబ్బులు పంచిన టీఆర్ఎస్ కౌన్సిలర్.. ఇంటి ముందే బీజేపీ ధర్నా(వీడియో)

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్‌లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో జమ్మికుంట పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో కౌన్సిలర్ ఇంటి ఎదుట బీజేపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కౌన్సిలర్ ఇంట్లో నుంచి టీఆర్ఎస్ నాయకులు వెంటనే బయటికి రావాలని బీజేపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు.

Update: 2021-10-30 02:29 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్‌లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో జమ్మికుంట పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో కౌన్సిలర్ ఇంటి ఎదుట బీజేపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కౌన్సిలర్ ఇంట్లో నుంచి టీఆర్ఎస్ నాయకులు వెంటనే బయటికి రావాలని బీజేపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు.

Full View

Tags:    

Similar News