ఏపీలో ఐఏఎస్‌ అధికారుల బదిలీ

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాపట్ల హెచ్‌ఆర్‌డీఐ డైరెక్టర్‌ జనరల్‌గా జేఎస్వీ ప్రసాద్, గిరిజాశంకర్‌కు ఎండోమెంట్‌ అదనపు బాధ్యతలు అప్పగించారు. నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా ఎంఎన్‌.హరేంద్రియ ప్రసాద్‌, నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్‌గా కె.దినేష్‌ కుమార్‌, తెనాలి సబ్‌ కలెక్టర్‌గా మయూర్ అశోక్‌ను నియమించారు.

Update: 2020-09-08 08:07 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాపట్ల హెచ్‌ఆర్‌డీఐ డైరెక్టర్‌ జనరల్‌గా జేఎస్వీ ప్రసాద్, గిరిజాశంకర్‌కు ఎండోమెంట్‌ అదనపు బాధ్యతలు అప్పగించారు. నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా ఎంఎన్‌.హరేంద్రియ ప్రసాద్‌, నెల్లూరు మున్సిపల్‌ కమిషనర్‌గా కె.దినేష్‌ కుమార్‌, తెనాలి సబ్‌ కలెక్టర్‌గా మయూర్ అశోక్‌ను నియమించారు.

Tags:    

Similar News