రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం ముగ్గురు యువకులను బలితీసుకుంది. ఈ విషాద ఘటన కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో చోటు చేసుకుంది. కొత్తపల్లి ప్రధాన రోడ్డుపై ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారు కొత్తపల్లి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Update: 2021-04-14 06:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం ముగ్గురు యువకులను బలితీసుకుంది. ఈ విషాద ఘటన కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో చోటు చేసుకుంది. కొత్తపల్లి ప్రధాన రోడ్డుపై ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులు స్పాట్‌లోనే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారు కొత్తపల్లి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News