సార్.. అసలు విషయం ఇది: టీడీపీ నిజనిర్ధారణ కమిటీ!

దిశ, వెబ్ డెస్క్: నేడు తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటించనున్నది. జిల్లాలోని సీతానగరంలో శిరోముండనం బాధితుడిని ఈ కమిటీ కలవనున్నది. అదేవిధంగా రాజమండ్రిలో గ్యాంగ్ రేప్ బాధితురాలిని కూడా ఈ కమిటీ కలిసి పరామర్శించనున్నది. ఈ బాధితులను కలిసి ఘటనపై చంద్రబాబుకు నివేదిక అందించనున్నది.

Update: 2020-07-21 21:35 GMT

దిశ, వెబ్ డెస్క్: నేడు తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటించనున్నది. జిల్లాలోని సీతానగరంలో శిరోముండనం బాధితుడిని ఈ కమిటీ కలవనున్నది. అదేవిధంగా రాజమండ్రిలో గ్యాంగ్ రేప్ బాధితురాలిని కూడా ఈ కమిటీ కలిసి పరామర్శించనున్నది. ఈ బాధితులను కలిసి ఘటనపై చంద్రబాబుకు నివేదిక అందించనున్నది.

Tags:    

Similar News