ఎల్లుండి రాష్ట్ర కేబినెట్ భేటీ..! టాపిక్ ఏంటంటే..?

దిశ, వెబ్ డెస్క్: ఎల్లుండి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మళ్లీ లాక్ డౌన్ విధింపు, సచివాలయం కూల్చివేత, కొత్త భవన నిర్మాణంతోపాటు ఇతర పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సమావేశ అనంతరం ఆ నిర్ణయాలను మీడియాకు తెలిపే అవకాశముంది.

Update: 2020-06-29 21:08 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎల్లుండి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మళ్లీ లాక్ డౌన్ విధింపు, సచివాలయం కూల్చివేత, కొత్త భవన నిర్మాణంతోపాటు ఇతర పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సమావేశ అనంతరం ఆ నిర్ణయాలను మీడియాకు తెలిపే అవకాశముంది.

Tags:    

Similar News