కొడుకును హత్య చేసిన తల్లి

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వ్యసనాలకు బానిసై, తరచూ డబ్బు కావాలని వేధిస్తున్న కొడుకుని ఓ తల్లి హత్య చేసింది. ఈ ఘటన మారకవలసలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.

Update: 2020-10-25 22:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వ్యసనాలకు బానిసై, తరచూ డబ్బు కావాలని వేధిస్తున్న కొడుకుని ఓ తల్లి హత్య చేసింది. ఈ ఘటన మారకవలసలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News