డోర్ డెలివరీకే ప్రాధాన్యతనివ్వాలి : కలెక్టర్

దిశ, వరంగల్: నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ ద్వారానే వ్యాపారస్తులు ఇంటింటికి చేరవేయాలని కలెక్టర్ గౌతమ్ ఓ ప్రకటనలో కోరారు. వరంగల్ జిల్లాలో 1300 మంది వలంటీర్లు ఉన్నారని, వీరిని డోర్ డెలివరీకి వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలెవరూ నిత్యావసర వస్తువుల కోసం రోడ్లపైకి రాకూడదన్నారు. వ్యాపారులు కూడా డోర్ డెలివరీకే ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. Tags : collector, ordered, door delivery, corona, warangal, Volunteers

Update: 2020-04-09 06:32 GMT

దిశ, వరంగల్: నిత్యావసర వస్తువులు డోర్ డెలివరీ ద్వారానే వ్యాపారస్తులు ఇంటింటికి చేరవేయాలని కలెక్టర్ గౌతమ్ ఓ ప్రకటనలో కోరారు. వరంగల్ జిల్లాలో 1300 మంది వలంటీర్లు ఉన్నారని, వీరిని డోర్ డెలివరీకి వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలెవరూ నిత్యావసర వస్తువుల కోసం రోడ్లపైకి రాకూడదన్నారు. వ్యాపారులు కూడా డోర్ డెలివరీకే ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Tags : collector, ordered, door delivery, corona, warangal, Volunteers

Tags:    

Similar News