పాదయాత్రలో షర్మిలకు షాక్.. చెప్పులు విసిరిన టీఆర్ఎస్ శ్రేణులు

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాప్రస్థానం యాత్రలో వైఎస్సార్ టీపీ పార్టీ అధినేత షర్మిలకు షాక్ తగిలింది.- latest Telugu news

Update: 2022-03-30 13:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాప్రస్థానం యాత్రలో వైఎస్సార్ టీపీ  అధినేత షర్మిలకు షాక్ తగిలింది. మాటముచ్చట కార్యక్రమంలో భాగంగా.. బుధవారం తుంగతుర్తి నియోజకవర్గంలోని నాగారం గ్రామంలో పర్యటించింది. ఈ క్రమంలో నాగారం గ్రామ టీఆర్ఎస్ నేతలు ఆమెకు వ్యతిరేకంగా.. నినాదాలు చేశారు. అంతేకాకుండా ఆమెపైకి చెప్పులు విసిరారు. దీనితో అక్కడ ఉద్రికత్త నెలకొంది. వెంటనే పోలీసులు కలగజేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

Tags:    

Similar News