సింగరేణిలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

దిశ, రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లోని అర్జీ-3 పరిధిలోని ALP గనిలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2022-03-07 10:06 GMT

దిశ, రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లోని అర్జీ-3 పరిధిలోని ALP గనిలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. సింగరేణిలోని ఏఎల్‌పీలోని 85వ లెవల్ వద్ద రూప్ బోల్ట్ చేస్తూ.. కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులతో పాటు ఓ అసిస్టెంట్ మేనేజర్ స్థాయి అధికారి సైతం మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కార్మికులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News