మళ్లీ పంజా విసురుతోన్న కరోనా.. దేశంలో కొత్త కేసులు ఎన్నో తెలుసా?

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 16,135 కరోనా

Update: 2022-07-04 05:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 16,135 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది. 13,958 రికవరీ కేసులు నమోదు కాగా.. గడిచిన రోజులో 24 మరణాలు సంభవించగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,25,223 చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 1,13,864 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

Similar News