Sri Lanka లో తెలంగాణ వ్యాపార వేత్త అరెస్ట్

Telangana Businessman Arrested For Distributing 5 Lakh In Sri Lanka| గతకొంత కాలంగా శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ధరలు భారీగా పెరిగి తిండి లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

Update: 2022-06-15 10:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: Telangana Businessman Arrested For Distributing 5 Lakh In Sri Lanka| గతకొంత కాలంగా శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం తలెత్తిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ధరలు భారీగా పెరిగి తిండి లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రవీందర్ రెడ్డి మానవతా దృక్పదంతో అక్కడి ప్రజలకు తన వ్యక్తిగత సొమ్ము రూ.5 లక్షలను ప్రజలకు  పంచుతుండగా.. అక్కడి పోలీసులకు పట్టబడ్డాడు. దీంతో ఆయనను విచారించగా.. ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు ఆహారం, డబ్బులు పంచివెలతాను అని స్వయంగా తానే చెప్పాడు. నెలలో 9 నుంచి 20 రోజుల పాటుగా ఇక్కడే ఉంటానని చెప్పాడు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయప్పకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలలో పాల్గొన్నాననీ వెల్లడించారు.

Tags:    

Similar News