కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి : విశ్వజిత్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ నాయకులు కోట్ పల్లి మండల

Update: 2024-05-08 16:06 GMT

దిశ,కోటపల్లి: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ పార్టీ నాయకులు కోట్ పల్లి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి  కొండ తనయుడు వికారాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ తనయుడు విశ్వజిత్ రెడ్డి, నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్ల నందు , రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్లు హాజరయ్యారు, ఈ సందర్భంగా రానున్న 13వ తేదీన కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపియ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి మండల అధ్యక్షుడు కృష్ణ యాదవ్, సీనియర్ నాయకులు పతంగి పాండు, శివ కుమార్, రాజు, మహేందర్ రెడ్డి, రవి, మోహన్ రెడ్డి యువ నాయకులు బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Similar News