గండిపేట్ తహశీల్దార్ కార్యాలయంలో అధికారుల అలసత్వం

గండిపేట తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఉదయం 11 గంటలు అవుతున్న అధికారులు ఆఫీసుకు రావడం లేదు.

Update: 2023-04-17 07:10 GMT

దిశ, గండిపేట్: గండిపేట తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఉదయం 11 గంటలు అవుతున్న అధికారులు ఆఫీసుకు రావడం లేదు. వివిధ పనుల నిమిత్తం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన వారికి శునకం డోర్ ముందు ఉండటంతో షాక్‌కు గురవుతున్నారు. 11 గంటలవుతున్నా అధికారులు కార్యాలయానికి రాలేదు..కానీ శునకం మాత్రం సమయానికి వచ్చి ఉందేంటని.. నోరు వెల్ల బెడుతున్నారు.

Tags:    

Similar News