రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు సంచలన నిర్ణయం

రైతు రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Update: 2024-01-10 05:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: రైతు రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. రైతు రుణమాఫీ కోసం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. ‘రైతులకు ఓ గుడ్ న్యూస్. 30 లక్షల మందికి చెందిన రూ.32 వేల కోట్ల పంట రుణాలను కాంగ్రెస్ మాఫీ చేయబోతున్నది. రైతుల రుణమాఫీ కోసం త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది.’ అని తెలిపింది. ఈ ట్వీట్‌కు రైతుల ఫోటోను జత చేసింది. 

Tags:    

Similar News