తెలంగాణలో రాజకీయ సంచలనం.. ప్రగతి భవన్‌లో మరో ఉద్యమ నేత!

మునుగోడు ఉప ఎన్నిక రాజకీయం పీక్స్ కు చేరుకుంది. పార్టీలకు మునుగోడు బై ఎలక్షన్ చావో రేవో నిర్ణయించబోతుందనే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న వేళ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెడుతున్నాయి.

Update: 2022-10-21 09:17 GMT

మునుగోడు ఉప ఎన్నిక రాజకీయం పీక్స్ కు చేరుకుంది. పార్టీలకు మునుగోడు బై ఎలక్షన్ చావో రేవో నిర్ణయించబోతుందనే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న వేళ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెడుతున్నాయి.మునుగోడు ఉప ఎన్నిక రాజకీయం పీక్స్ కు చేరుకుంది. పార్టీలకు మునుగోడు బై ఎలక్షన్ చావో రేవో నిర్ణయించబోతుందనే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న వేళ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక రాజకీయం పీక్స్ కు చేరుకుంది. పార్టీలకు మునుగోడు బై ఎలక్షన్ చావో రేవో నిర్ణయించబోతుందనే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న వేళ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ కు పదును పెడుతున్నాయి. మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ ను వీడటంతో ఆ పార్టీ నష్టనివారణ చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలో పలువురు బీజేపీ నేతలకు టీఆర్ఎస్ గాలం వేస్తోంది. తాజాగా స్వామి గౌడ్ సైతం బీజేపీకి గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో స్వామి గౌడ్ భేటీ అయ్యారని ఈ సందర్భంగా ఆయన్ను పార్టీలోకి రావాలని కేసీఆర్ ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించిన స్వామి గౌడ్ ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పడ్డాక తొలి శాసన మండలికి చైర్మన్ గా స్వామిగౌడ్ పని చేశారు.

Tags:    

Similar News