హైటెక్ హంగులతో తెలంగాణ సెక్రటేరియట్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా హైటెక్ హంగులతో రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వందేళ్ల పాటు సేవలు అందించేలా పక్కా వాస్తు ప్రకారం భవనాల డిజైన్‌కు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. దాదాపు 25ఎకరాల్లో 6 అంతస్తుల్లో భవనాలు నిర్మాణం చేపట్టబోతున్నారు. 7లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 800 వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఉండేలా డిజైన్ చేశారు. తక్కువ విద్యుత్ వినియోగం జరిగేలా ప్లాన్ చేయడంతో పాటు సచివాలయంలోనే ఎమ్మెల్యేలకు ప్రత్యేక గదులతో […]

Update: 2020-07-07 10:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా హైటెక్ హంగులతో రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వందేళ్ల పాటు సేవలు అందించేలా పక్కా వాస్తు ప్రకారం భవనాల డిజైన్‌కు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. దాదాపు 25ఎకరాల్లో 6 అంతస్తుల్లో భవనాలు నిర్మాణం చేపట్టబోతున్నారు. 7లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 800 వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఉండేలా డిజైన్ చేశారు. తక్కువ విద్యుత్ వినియోగం జరిగేలా ప్లాన్ చేయడంతో పాటు సచివాలయంలోనే ఎమ్మెల్యేలకు ప్రత్యేక గదులతో పాటు మినిష్టర్ పేషీలోనే ఆ శాఖ కార్యదర్శి, మంత్రి పేషీ ఉండేలా చూస్తున్నారు. వెయ్యిమంది కూర్చునేలా కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం, సచివాలయంలోనే గుడి, బ్యాంక్, ఏటీఎంలు ఉండేలా ప్లాన్ రూపొందించారు.

Tags:    

Similar News