నేడు దీక్ష చేయనున్న వాళ్ల డిమాండ్ ఏమిటంటే..?

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో బడుగుల రిజర్వేషన్ల పరిరక్షణ దీక్షలు చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని దీక్ష ద్వారా డిమాండ్ చేయనున్నది. బీసీలు నష్టపోయారని, తాజాగా మెడికల్ పీజీ సీట్ల కేటాయింపుల్లో కూడా అన్యాయానికి గురవుతున్నారని, ఈ నేపథ్యంలో రిజర్వేషన్లను పరిరక్షించేందుకే దీక్షలు చేపట్టాలని ఆ సంఘం పిలుపునిచ్చిన […]

Update: 2020-06-06 21:58 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో బడుగుల రిజర్వేషన్ల పరిరక్షణ దీక్షలు చేపట్టనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని దీక్ష ద్వారా డిమాండ్ చేయనున్నది. బీసీలు నష్టపోయారని, తాజాగా మెడికల్ పీజీ సీట్ల కేటాయింపుల్లో కూడా అన్యాయానికి గురవుతున్నారని, ఈ నేపథ్యంలో రిజర్వేషన్లను పరిరక్షించేందుకే దీక్షలు చేపట్టాలని ఆ సంఘం పిలుపునిచ్చిన విషయం విధితమే.

Tags:    

Similar News