భారీ ఆఫర్: రూ.23 వేల తగ్గింపుతో Galaxy S22 స్మార్ట్ ఫోన్‌‌..ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్..

స్మార్ట్ ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ తన ‘Galaxy S22’ ధరను భారీగా తగ్గించింది.

Update: 2023-06-12 13:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ దిగ్గజం శామ్‌సంగ్ తన ‘Galaxy S22’ ధరను భారీగా తగ్గించింది. భారత్‌లో ఈ మోడల్ 8GB RAM 128GB స్టోరేజ్ వెర్షన్ ప్రారంభ ధర రూ.85,999 ఉండగా, ప్రస్తుతం ఈ ఫోన్‌పై భారీ తగ్గింపులు ఉన్నాయి. ఈ వేరియంట్ ధర రూ. 23,000 తగ్గింది. దీంతో ఫోన్ రూ. 62,999కే ఫోన్ అందుబాటులో ఉంది. ఇంకా కొనుగోలు సమయంలో ఎంపిక చేసిన HDFC బ్యాంక్ కార్డులపై రూ.8,000 తగ్గింపు లభిస్తుంది. దీంతో ఫోన్‌ను రూ. 54,999 కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసినట్లయితే రూ. 30,000 వరకు బోనస్ లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్లను వాడుకున్నట్లయితే రూ. 85,999 విలువైన Samsung Galaxy S22 స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ.24,999 కే సొంతం చేసుకోవచ్చు.


Samsung Galaxy S22 స్పెసిఫికేషన్‌లు

ఫోన్ 6.1-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌‌ను కలిగి ఉంది. Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్, Adreno 730 GPU ద్వారా పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ వెనుక 50MP ప్రైమరీ కెమెరా, 12MP కెమెరా, 10MP కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్ 3700 mAh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి:

డిస్కౌంట్ ఆఫర్‌తో రేపే అందుబాటులోకి Xiaomi కొత్త ట్యాబ్  

Tags:    

Similar News