మంగళగిరి డీఎస్పీని సస్పెండ్​ చేయాలి !

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణాయపాలెం రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. అందుకు కారణమైన మంగళగిరి డీఎస్పీ దుర్గా ప్రసాదును సస్పెండ్ చేయాలని డిమాండ్​ చేస్తూ బుధవారం గుంటూరు జిల్లా జైలు వద్ద టీడీపీ, సీపీఐ, అమరావతి జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. అమరావతి రైతులకు వ్యతిరేకంగా ఒక ఫిర్యాదుతో పోలీసులు ఈ దురాగతానికి పాల్పడటం దారుణమన్నారు. నిబంధనలు, విచారణలతో సంబంధంలేకుండా అరెస్టులు చేయడమేంటని ప్రశ్నించారు.

Update: 2020-10-28 10:21 GMT

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణాయపాలెం రైతులకు బేడీలు వేసి జైలుకు తరలించడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. అందుకు కారణమైన మంగళగిరి డీఎస్పీ దుర్గా ప్రసాదును సస్పెండ్ చేయాలని డిమాండ్​ చేస్తూ బుధవారం గుంటూరు జిల్లా జైలు వద్ద టీడీపీ, సీపీఐ, అమరావతి జేఏసీ నేతలు ఆందోళనకు దిగారు. అమరావతి రైతులకు వ్యతిరేకంగా ఒక ఫిర్యాదుతో పోలీసులు ఈ దురాగతానికి పాల్పడటం దారుణమన్నారు. నిబంధనలు, విచారణలతో సంబంధంలేకుండా అరెస్టులు చేయడమేంటని ప్రశ్నించారు.

Tags:    

Similar News