రైతులకు బేడీలు.. చలో గుంటూరు జైలు

దిశ, వెబ్‎డెస్క్: అమరావతిలో రైతులకు బేడీలు వేయడంపై నిరసనగా.. నేడు చలో గుంటూరు జిల్లా జైలు కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలో పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కాగా, చలో గుంటూరు కార్యక్రమానికి పోలీసులు అనుమతి లేదంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల తీరుపై నేతలు మండిపడుతున్నారు.

Update: 2020-10-30 20:28 GMT

దిశ, వెబ్‎డెస్క్: అమరావతిలో రైతులకు బేడీలు వేయడంపై నిరసనగా.. నేడు చలో గుంటూరు జిల్లా జైలు కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలో పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కాగా, చలో గుంటూరు కార్యక్రమానికి పోలీసులు అనుమతి లేదంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల తీరుపై నేతలు మండిపడుతున్నారు.

Tags:    

Similar News