భారీగా ఎర్రచందనం పట్టివేత

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈతగుంట దగ్గర పోలీసులను గమనించిన ఎర్రచందనం స్మగ్లర్లు పరారయ్యారు. గమనించిన పోలీసులు వెంబడించగా, తప్పించుకున్నారు. దీంతో పోలీసులు స్మగ్లర్ల స్థావరానికి చేరుకొని భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. అనతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Update: 2020-10-22 22:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈతగుంట దగ్గర పోలీసులను గమనించిన ఎర్రచందనం స్మగ్లర్లు పరారయ్యారు. గమనించిన పోలీసులు వెంబడించగా, తప్పించుకున్నారు. దీంతో పోలీసులు స్మగ్లర్ల స్థావరానికి చేరుకొని భారీగా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. అనతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News