యాదాద్రి ఆలయంలో ఈ నెల 23 నుంచి 25 వరకు స్వామి వారి జయంతి ఉత్సవాలు

దిశ ,యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసిం హస్వామి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు స్వామి వారి జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మూడు రోజులలో స్వామి వారిని తిరువేంకటపతి, కాళీయ మర్దన అలంకారం, హనుమంత వాహన సేవ వంటి ఊరేగింపుతో ఆలయంలో కరోనా నిబంధనలకు పాటిస్తూ ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేపడుతున్నారు.

Update: 2021-05-14 08:29 GMT

దిశ ,యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసిం హస్వామి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు స్వామి వారి జయంతి ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మూడు రోజులలో స్వామి వారిని తిరువేంకటపతి, కాళీయ మర్దన అలంకారం, హనుమంత వాహన సేవ వంటి ఊరేగింపుతో ఆలయంలో కరోనా నిబంధనలకు పాటిస్తూ ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేపడుతున్నారు.

Tags:    

Similar News