పేదలకు ఇండ్ల స్థలాలు రాకుండా చేశాడు..

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. 30లక్షల మంది పేదలకు ఇండ్ల స్థలాలు రాకుండా చంద్రబాబు చేశారని ఆయన అన్నారు. పేదల కోసమైతే కోర్టులకు ఎందుకు వెళ్లారో చంద్రబాబు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అసలు చంద్రబాబుకు ఎందుకింత అసూయ చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

Update: 2020-10-30 05:59 GMT

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. 30లక్షల మంది పేదలకు ఇండ్ల స్థలాలు రాకుండా చంద్రబాబు చేశారని ఆయన అన్నారు. పేదల కోసమైతే కోర్టులకు ఎందుకు వెళ్లారో చంద్రబాబు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అసలు చంద్రబాబుకు ఎందుకింత అసూయ చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News