ప్రకాశం జిల్లాలో విషాదం

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కాలువలో పడి తండ్రీకొడుకు మృతిచెందిన సంఘటన చినగంజాం మండలం పల్లెపాలెంలో శనివారం జరిగింది. మృతులు జోగయ్య (40), రాంచరణ్ (13)గా గుర్తించారు. విషయం తెలుసుకొని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు… మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రీకొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Update: 2020-09-12 05:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కాలువలో పడి తండ్రీకొడుకు మృతిచెందిన సంఘటన చినగంజాం మండలం పల్లెపాలెంలో శనివారం జరిగింది. మృతులు జోగయ్య (40), రాంచరణ్ (13)గా గుర్తించారు. విషయం తెలుసుకొని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు… మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రీకొడుకు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News