2 ఎకరాల కోసం.. సోము వీర్రాజు ట్వీట్

దిశ, వెబ్ డెస్క్: ఆంధప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మరోసారి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే యాత్రికుల కోసం అక్కడ రెండకరాల భూమిని కేటాయించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగికి అందులో కోరారు. ఈ తరహాలో కర్ణాటక ముఖ్యమంత్రి ఇప్పటికే యోగికి ఓ లేఖ రాశారని ఆయన అందులో గుర్తుచేశారు. ఈయన ట్వీట్ పై ముఖ్యమంత్రి జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Update: 2020-08-08 03:10 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మరోసారి ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే యాత్రికుల కోసం అక్కడ రెండకరాల భూమిని కేటాయించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగికి అందులో కోరారు. ఈ తరహాలో కర్ణాటక ముఖ్యమంత్రి ఇప్పటికే యోగికి ఓ లేఖ రాశారని ఆయన అందులో గుర్తుచేశారు. ఈయన ట్వీట్ పై ముఖ్యమంత్రి జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News