తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

దిశ, వెబ్‌డెస్క్ : తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. డివైడర్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఈ దారుణ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Update: 2021-12-05 04:37 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. డివైడర్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఈ దారుణ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News