ట్రైనీ కలెక్టర్‎గా సంతోషి

దిశ, వెబ్‎డెస్క్: యాదాద్రి భువనగిరి ‎జిల్లా ట్రైనీ కలెక్టర్‎గా కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి నియామకం అయ్యారు. ఇటీవల భారత, చైనా సరిహద్దుల్లో జరిగిన గొడవలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందడంతో అతని భార్య సంతోషిని ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‎గా నియమించింది. అమెను యాదాద్రి జిల్లాకు కేటాయించడంతో నేడు విధుల్లో చేరనున్నారు.

Update: 2020-11-02 00:11 GMT

దిశ, వెబ్‎డెస్క్: యాదాద్రి భువనగిరి ‎జిల్లా ట్రైనీ కలెక్టర్‎గా కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి నియామకం అయ్యారు. ఇటీవల భారత, చైనా సరిహద్దుల్లో జరిగిన గొడవలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందడంతో అతని భార్య సంతోషిని ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‎గా నియమించింది. అమెను యాదాద్రి జిల్లాకు కేటాయించడంతో నేడు విధుల్లో చేరనున్నారు.

Tags:    

Similar News