నాణ్యతతో పాటు వేగం పెంచాలి

దిశ, నారాయణఖేడ్: రైతు వేదిక నిర్మాణాలను ఆదివారం సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. అంతేగాకుండా మనూరు మండల పరిధిలోని మనూరు, పుల్కుర్తి, తమ్నూరు గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ… నాణ్యతతో పాటు వేగంగా నిర్మించాలని సూచించారు. అనంతరం రహదారుల వెంట హరితహారం మొక్కలను పరిశీలించారు.

Update: 2020-09-06 06:21 GMT

దిశ, నారాయణఖేడ్: రైతు వేదిక నిర్మాణాలను ఆదివారం సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. అంతేగాకుండా మనూరు మండల పరిధిలోని మనూరు, పుల్కుర్తి, తమ్నూరు గ్రామాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ… నాణ్యతతో పాటు వేగంగా నిర్మించాలని సూచించారు. అనంతరం రహదారుల వెంట హరితహారం మొక్కలను పరిశీలించారు.

Tags:    

Similar News