సెక్రటేరియట్‌ నిర్మాణానికి రూ.400కోట్లు మంజూరు

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కొత్త సెక్రెటేరియట్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.400 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్‌అండ్ బీ డిపార్ట్‌మెంట్ పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేయనున్నది. అనుమతులు రాగానే.. ఒకటి, రెండ్రోజుల్లో ప్రభుత్వం టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అనంతరం ఆర్ అండ్ బీ అధికారులు, ఆర్కిటెక్ట్స్, ఆస్కార్, పొన్ని భేటి కానున్నట్లు సమాచారం.

Update: 2020-08-06 04:12 GMT

దిశ, వెబ్ డెస్క్:
రాష్ట్రంలో కొత్త సెక్రెటేరియట్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.400 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్‌అండ్ బీ డిపార్ట్‌మెంట్ పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేయనున్నది.

అనుమతులు రాగానే.. ఒకటి, రెండ్రోజుల్లో ప్రభుత్వం టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అనంతరం ఆర్ అండ్ బీ అధికారులు, ఆర్కిటెక్ట్స్, ఆస్కార్, పొన్ని భేటి కానున్నట్లు సమాచారం.

Tags:    

Similar News