భారీగా ఎర్రచందనం పట్టివేత…

దిశ వెబ్ డెస్క్: నెల్లూరులో భారీగా ఎర్ర చందనం పట్టు పడింది. జిల్లాలోని నాయుడ పేట మల్లాం క్రాస్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 65 ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 17లక్షలకు పైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2020-09-13 09:09 GMT

దిశ వెబ్ డెస్క్:
నెల్లూరులో భారీగా ఎర్ర చందనం పట్టు పడింది. జిల్లాలోని నాయుడ పేట మల్లాం క్రాస్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 65 ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 17లక్షలకు పైనే ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News