ఒక్కొక్కరికి బియ్యంతోపాటు కేజీ శనగలు.. నేటి నుంచే

దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8వ విడత రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం జరగనున్నది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1.49 కోట్ల మందికి రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి 5 కేజీల బియ్యంతోపాటు కార్డుకు కేజీ శనగలు ఇవ్వనున్నారు. ఈనెల 28 వరకు రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు.

Update: 2020-07-19 20:46 GMT

దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8వ విడత రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం జరగనున్నది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1.49 కోట్ల మందికి రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు. ఒక్కో లబ్ధిదారుడికి 5 కేజీల బియ్యంతోపాటు కార్డుకు కేజీ శనగలు ఇవ్వనున్నారు. ఈనెల 28 వరకు రేషన్ సరుకులు పంపిణీ చేయనున్నారు.

Tags:    

Similar News