"139" కేసు : వారిని కలిసిన బాధితురాలి తల్లి 

దిశ, వెబ్ డెస్క్ : 139 మందిపై దాఖలైన అత్యాచార కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. నిజాలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యాచార బాధితురాలి తల్లి సీసీఎస్ పోలీసులను కలిసింది. కుల సంఘం నాయకులతో సీసీఎస్‌కు వచ్చిన ఆమె… తన బిడ్డను అప్పగించాలని పోలీసులను వేడుకుంది. తన బిడ్డపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని  కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.

Update: 2020-08-28 08:26 GMT

దిశ, వెబ్ డెస్క్ : 139 మందిపై దాఖలైన అత్యాచార కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. నిజాలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యాచార బాధితురాలి తల్లి సీసీఎస్ పోలీసులను కలిసింది. కుల సంఘం నాయకులతో సీసీఎస్‌కు వచ్చిన ఆమె… తన బిడ్డను అప్పగించాలని పోలీసులను వేడుకుంది. తన బిడ్డపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.

Tags:    

Similar News