రాజన్న సన్నిధిలో ఘనంగా లింగార్చన..

దిశ, వేములవాడ : కొవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో భక్తుల సందర్శనను నిరాకరించిన విషయం తెలిసిందే. కానీ, అర్చకులు మాత్రం రోజువారీగా నిర్వహించే కార్యకలాపాలను కొవిడ్ నిబంధనల మధ్య పూర్తిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి లింగార్చన కార్యాక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకొని అద్దాల మండపంలో అర్చకుల వేదా మంత్రోచ్చరణల మధ్య లింగార్చనను వైభవంగా నిర్వహించారు.

Update: 2021-05-09 11:50 GMT

దిశ, వేములవాడ : కొవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో భక్తుల సందర్శనను నిరాకరించిన విషయం తెలిసిందే. కానీ, అర్చకులు మాత్రం రోజువారీగా నిర్వహించే కార్యకలాపాలను కొవిడ్ నిబంధనల మధ్య పూర్తిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి లింగార్చన కార్యాక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకొని అద్దాల మండపంలో అర్చకుల వేదా మంత్రోచ్చరణల మధ్య లింగార్చనను వైభవంగా నిర్వహించారు.

Tags:    

Similar News