శవాల క్యూ

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతూ, మరణాల సంఖ్య కూడా అదే తీరులో కొనసాగుతోంది. మృతదేహాలకు అంత్యక్రియలు చేయడానికి కూడా స్థలం లేకుండాపోతోంది. దీనికి ఉదహారణే ఈ ఫొటో. యూపీలోని ఘజియాబాద్‌లో శ్మశాన వాటికలో స్థలం లేకపోవడంతో మృతదేహాలను ఇలా క్యూలైన్‌లో ఉంచారు.

Update: 2021-04-16 04:01 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతూ, మరణాల సంఖ్య కూడా అదే తీరులో కొనసాగుతోంది. మృతదేహాలకు అంత్యక్రియలు చేయడానికి కూడా స్థలం లేకుండాపోతోంది. దీనికి ఉదహారణే ఈ ఫొటో. యూపీలోని ఘజియాబాద్‌లో శ్మశాన వాటికలో స్థలం లేకపోవడంతో మృతదేహాలను ఇలా క్యూలైన్‌లో ఉంచారు.

Tags:    

Similar News