గర్ల్ అప్ సమ్మిట్ చీఫ్ గెస్ట్‌గా ప్రియాంక

ప్రియాంక చోప్రా సాధారణ స్థాయి నుంచి గ్లోబల్ హీరోయిన్‌గా ఎదిగింది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరినీ మెప్పించింది. భర్త నిక్ జోనస్‌తో కలిసి నిర్మాణ సంస్థ ప్రారంభించిన ప్రియాంక చోప్రా తాజాగా అమెజాన్ స్టూడియోస్‌తో మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. మహిళలను ప్రోత్సహించేందుకు.. అన్ని దృక్కోణాలను చూపించేందుకు ప్రయత్నిస్తున్నాను అని తెలిపింది. No matter their background, girls have the power to transform themselves, their communities, and the world around […]

Update: 2020-07-10 06:30 GMT

ప్రియాంక చోప్రా సాధారణ స్థాయి నుంచి గ్లోబల్ హీరోయిన్‌గా ఎదిగింది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరినీ మెప్పించింది. భర్త నిక్ జోనస్‌తో కలిసి నిర్మాణ సంస్థ ప్రారంభించిన ప్రియాంక చోప్రా తాజాగా అమెజాన్ స్టూడియోస్‌తో మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. మహిళలను ప్రోత్సహించేందుకు.. అన్ని దృక్కోణాలను చూపించేందుకు ప్రయత్నిస్తున్నాను అని తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా, బిజినెస్ ఉమన్‌గా గుర్తింపు పొందిన ప్రియాంక గర్ల్ అప్ లీడర్ షిప్ సమ్మిట్‌కు ముఖ్య అతిథిగా హాజరు కానుందట. జూలై 13-15 వరకు జరిగే వర్చువల్ సమ్మిట్‌లో గర్ల్ పవర్ గురించి మాట్లాడనున్నారు. అమ్మాయిలు తలుచుకుంటే బాక్ గ్రౌండ్‌తో సంబంధం లేకుండా రాణించగలరు అంటుంది ప్రియాంక. తమను తాము మార్చుకోవడం మాత్రమే కాదు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చగల శక్తి గర్ల్స్‌కు ఉందన్నారు. ప్రియాంక‌తో పాటు మిచెల్ ఒబామా, నదియా మురాద్, సెరిల్ సాండ్ బర్గ్, మేఘన్ మార్కిల్ లాంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

Tags:    

Similar News