హింసాత్మక చర్యలు బాధాకరం :మోదీ

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో క్యాపిటల్ భవనం వద్ద కాల్పుల ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. వాషింగ్టన్‌లో హింసాత్మక చర్యలు బాధ కలిగించాయని ప్రధాని మోదీ అన్నారు. అమెరికాలో అధికార బదిలీ శాంతియుతంగా జరగాలని అన్నారు. ఆందోళనలు, నిరసనలతో ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంక పరచడం సరికాదని మోదీ ట్వీట్ చేశారు. Distressed to see news about rioting and violence in Washington DC. Orderly and peaceful transfer of power must continue. […]

Update: 2021-01-06 22:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో క్యాపిటల్ భవనం వద్ద కాల్పుల ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. వాషింగ్టన్‌లో హింసాత్మక చర్యలు బాధ కలిగించాయని ప్రధాని మోదీ అన్నారు. అమెరికాలో అధికార బదిలీ శాంతియుతంగా జరగాలని అన్నారు. ఆందోళనలు, నిరసనలతో ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంక పరచడం సరికాదని మోదీ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News