నిండు గర్భిణికి కరోనా

దిశ, కరీంనగర్: ఓ నిండు గర్భిణికి కరోనా సోకింది. దీంతో ఆమెను హోం క్వారంటైన్ చేశారు అధికారులు. అయితే నెలలు నిండడంతో డెలివరీ కోసం గర్భిణినీ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించాలని మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ కోరారు. ఈ ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది.

Update: 2020-08-14 05:30 GMT

దిశ, కరీంనగర్: ఓ నిండు గర్భిణికి కరోనా సోకింది. దీంతో ఆమెను హోం క్వారంటైన్ చేశారు అధికారులు. అయితే నెలలు నిండడంతో డెలివరీ కోసం గర్భిణినీ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించాలని మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ కోరారు. ఈ ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది.

Tags:    

Similar News