టీఎస్​పీఈసెట్ ​ప్రవేశ పరీక్ష వాయిదా

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఈనెల 30వ తేదీన నిర్వహించాల్సి ఉన్న టీఎస్​పీఈసెట్​ 2021 ప్రవేశ పరీక్షను వాయిదా వేసినట్లు మహాత్మగాంధీ యూనివర్సిటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. గులాబ్​ బీభత్సం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరీక్షను పోస్ట్ పోన్ ​చేశామని, వచ్చేనెల 23వ తేదీన ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఎగ్జామ్​సెంటర్లు మార్చేది లేదని, ఇంతకుముందే జారీ చేసిన హాల్​టికెట్లనే తీసుకురావాలని వర్సిటీ అధికారులు తెలిపారు.

Update: 2021-09-27 10:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఈనెల 30వ తేదీన నిర్వహించాల్సి ఉన్న టీఎస్​పీఈసెట్​ 2021 ప్రవేశ పరీక్షను వాయిదా వేసినట్లు మహాత్మగాంధీ యూనివర్సిటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. గులాబ్​ బీభత్సం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరీక్షను పోస్ట్ పోన్ ​చేశామని, వచ్చేనెల 23వ తేదీన ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఎగ్జామ్​సెంటర్లు మార్చేది లేదని, ఇంతకుముందే జారీ చేసిన హాల్​టికెట్లనే తీసుకురావాలని వర్సిటీ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News