దేశ మహనీయులను స్మరించడం విస్మరించిన మంత్రి రోజా : ఎంపీ జీవీఎల్
దిశ,ఏపీ బ్యూరో: ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా నిర్వహిస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.
దిశ,ఏపీ బ్యూరో: ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా నిర్వహిస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. శనివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. దేశ మహనీయులను స్మరించడం విస్మారించి మంత్రి రోజా సొంత ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. అనవసరమైన వాటికి రాష్ట్ర ప్రభుత్వం దుబారా ఖర్చులు చేస్తోందని మండిపడ్డారు. దీనిపై సీఎం జగన్రెడ్డి, మంత్రి ఆర్కే రోజా తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు.
తెలుగు భాషా అభ్యున్నతికి కృషి చేసిన రాజరాజనరేంద్రుడిని, శ్రీకృష్ణదేవరాయులను గుర్తించాలని సూచించారు. మహనీయులను స్మరించకపోతే తెలుగు భాషా చరిత్ర కనుమరుగవుతుందన్నారు. అల రాష్ట్రంలో కుట్ర జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే కేంద్రంతో తట్టిలేపుతామని, కేంద్ర సాంస్కృతిక దిశ,ఏపీ బ్యూరో: ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా నిర్వహిస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు.ఖ మంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.