వైజాగ్‌లో నగదు పట్టివేత

దిశ, ఏపీ బ్యూరో: విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.50.38 నగదును టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మొత్తాన్ని విశాఖపట్నం నుంచి నరసాపురం తరలిస్తున్నారని నిందితుడు గ్రంథి నరసింహరావు తెలిపారు. ఈ నగదు నరసాపురానికి చెందిన జయదేవి జ్యువెలరీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు. అక్కడికి తీసుకెళ్ళే క్రమంలోనే పోలీసులు పట్టుకున్నారు. దీనిని పన్నులు కట్టని బ్లాక్ మనీగా భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Update: 2020-06-28 00:54 GMT

దిశ, ఏపీ బ్యూరో: విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.50.38 నగదును టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మొత్తాన్ని విశాఖపట్నం నుంచి నరసాపురం తరలిస్తున్నారని నిందితుడు గ్రంథి నరసింహరావు తెలిపారు. ఈ నగదు నరసాపురానికి చెందిన జయదేవి జ్యువెలరీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు. అక్కడికి తీసుకెళ్ళే క్రమంలోనే పోలీసులు పట్టుకున్నారు. దీనిని పన్నులు కట్టని బ్లాక్ మనీగా భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News