వారి త్యాగాలను స్మరించు కోవాలి

దిశ, గజ్వేల్: పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని గజ్వేల్ రూరల్ సీఐ కోటేశ్వరరావు అన్నారు. అమరవీరుల పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ములుగులో గజ్వేల్ రూరల్ సీఐ కోటేశ్వరరావు, ములుగు ఎస్సై రాజేంద్రప్రసాద్, సిబ్బందితో కలసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ…విధి నిర్వహణలో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొన్న పోలీసు అమరు వీరుల త్యాగాలను స్మరించుకోవాలని సూచించారు.

Update: 2020-10-21 12:06 GMT

దిశ, గజ్వేల్:
పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని గజ్వేల్ రూరల్ సీఐ కోటేశ్వరరావు అన్నారు. అమరవీరుల పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ములుగులో గజ్వేల్ రూరల్ సీఐ కోటేశ్వరరావు, ములుగు ఎస్సై రాజేంద్రప్రసాద్, సిబ్బందితో కలసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ…విధి నిర్వహణలో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొన్న పోలీసు అమరు వీరుల త్యాగాలను స్మరించుకోవాలని సూచించారు.

Tags:    

Similar News