ప్రయాణాలకు అనుమతి తప్పనిసరి

దిశ, వెబ్‌డెస్క్: కర్ఫ్యూ సమయంలో ప్రయాణాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల ప్రయాణాలకు తప్పనిసరిగా ఈ-పాస్ తీసుకోవాలని చెప్పారు. సిటిజన్ సర్వీస్ పోర్టల్, ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా ఈ-పాస్ పొందవచ్చని స్పష్టం చేశారు. ఇక శుభకార్యాలు, అంత్యక్రియలకు కూడా స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని గౌతమ్ సవాంగ్ చెప్పారు.

Update: 2021-05-10 11:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్ఫ్యూ సమయంలో ప్రయాణాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల ప్రయాణాలకు తప్పనిసరిగా ఈ-పాస్ తీసుకోవాలని చెప్పారు. సిటిజన్ సర్వీస్ పోర్టల్, ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా ఈ-పాస్ పొందవచ్చని స్పష్టం చేశారు. ఇక శుభకార్యాలు, అంత్యక్రియలకు కూడా స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని గౌతమ్ సవాంగ్ చెప్పారు.

Tags:    

Similar News