ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి..

దిశ,వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో గొల్లపల్లి వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించారు. కాగా మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతున్ని గొల్లపల్లికి చెందిన నాగేంద్ర గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Update: 2020-09-27 08:16 GMT

దిశ,వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలో గొల్లపల్లి వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించారు. కాగా మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతున్ని గొల్లపల్లికి చెందిన నాగేంద్ర గా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News