గొల్లపల్లిలో వృద్ధుడు దుర్మరణం

దిశ, అమరావతి బ్యూరో: రోడ్డు ప్రమాదం జరిగి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో జల్లే బాలగురువయ్య అనే వృద్ధుడు అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Update: 2020-07-03 01:40 GMT

దిశ, అమరావతి బ్యూరో: రోడ్డు ప్రమాదం జరిగి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో జల్లే బాలగురువయ్య అనే వృద్ధుడు అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News