ఆయిల్ ట్యాంక్ నిండా గంజాయే..

గంజాయి స్మగ్లర్లు(దొంగలు) రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నారు. కవిటి మండలం మంగళవారం సంత జంక్షన్ వద్ద కవిటి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ ఆయిల్ ట్యాంక్ లో గంజాయిని పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అంచనా..ఇచ్చాపురం మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన ఓ యువకుడుని అదుపులోకి తీసుకోగా మరో యువకుడు పరారయ్యాడు. మరింత లోతుగా పోలీసులు అధ్యయనం చేస్తూ ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో ఈ గంజాయి ట్యాంక్ ను […]

Update: 2020-03-10 11:03 GMT

గంజాయి స్మగ్లర్లు(దొంగలు) రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నారు. కవిటి మండలం మంగళవారం సంత జంక్షన్ వద్ద కవిటి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ ఆయిల్ ట్యాంక్ లో గంజాయిని పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అంచనా..ఇచ్చాపురం మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన ఓ యువకుడుని అదుపులోకి తీసుకోగా మరో యువకుడు పరారయ్యాడు. మరింత లోతుగా పోలీసులు అధ్యయనం చేస్తూ ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులో ఈ గంజాయి ట్యాంక్ ను రిసీవ్ చేసుకుందుకు కారులో వేచి ఉన్న మరో నలుగురు వ్యక్తులను ఇచ్చాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News