గణపతికి లక్ష డాలర్ల విరాళం

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకుడి ఆలయానికి ఓ ఎన్‌ఆర్ఐ భారీ విరాళం ఇచ్చాడు. ఏకంగా లక్ష డాలర్లను ఆలయ ఖాతాలో జమ చేశాడు. కాగా, ఈ స్థాయిలో లక్ష డాలర్ల భారీ విరాళం ఇవ్వడం ఆలయ చరిత్రలోనే ప్రథమం అని ఆలయాధికారులు తెలిపారు. ఇందులో 50 వేల డాలర్లు అన్నదాన ట్రస్టు, మరో 50 వేల డాలర్లను గో సంరక్షణ ట్రస్టు ఖాతాలో జమ చేశారు.

Update: 2020-10-28 07:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా కాణిపాకం వినాయకుడి ఆలయానికి ఓ ఎన్‌ఆర్ఐ భారీ విరాళం ఇచ్చాడు. ఏకంగా లక్ష డాలర్లను ఆలయ ఖాతాలో జమ చేశాడు. కాగా, ఈ స్థాయిలో లక్ష డాలర్ల భారీ విరాళం ఇవ్వడం ఆలయ చరిత్రలోనే ప్రథమం అని ఆలయాధికారులు తెలిపారు. ఇందులో 50 వేల డాలర్లు అన్నదాన ట్రస్టు, మరో 50 వేల డాలర్లను గో సంరక్షణ ట్రస్టు ఖాతాలో జమ చేశారు.

Tags:    

Similar News