రాష్ట్రాల నిధుల్లో కోత విధించం: నిర్మలా సీతారామన్

          రాష్ట్రాలకు నిధుల మంజూరులో కోత విధించే యోచన కేంద్రానికి లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 14 వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే నిధులు కేటాయించామని మంత్రి స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల రంగానికి చెల్లింపులపై పెండింగ్‌లో ఉన్న వివిధ నెలలకు సంబంధించిన బిల్లులను చెల్లంచామని మంత్రి […]

Update: 2020-02-08 09:10 GMT

రాష్ట్రాలకు నిధుల మంజూరులో కోత విధించే యోచన కేంద్రానికి లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 14 వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే నిధులు కేటాయించామని మంత్రి స్పష్టం చేశారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల రంగానికి చెల్లింపులపై పెండింగ్‌లో ఉన్న వివిధ నెలలకు సంబంధించిన బిల్లులను చెల్లంచామని మంత్రి తెలిపారు.

Tags:    

Similar News