నర్సంపేట ఎమ్మెల్యేకు కరోనా..

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ పలువురు రాజకీయ ప్రముఖులు కొవిడ్-19 బారిన పడటం కలకలం రేపుతోంది. తాజాగా నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. అయితే, తనతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

Update: 2020-11-01 07:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ పలువురు రాజకీయ ప్రముఖులు కొవిడ్-19 బారిన పడటం కలకలం రేపుతోంది. తాజాగా నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. అయితే, తనతో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

Tags:    

Similar News