జగన్ క్షమాపణ చెప్పాలి -లోకేశ్

            ప్రజా కోర్టులో సీఎం జగన్ ఎప్పుడు క్షమాపణ చెబుతున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు హయాంలో పోలవరానికి పునాది పడలేదన్న ఆయన.. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలోనే 58 శాతం పనులు పూర్తయ్యాయని సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చారన్నారు. ‘దిస్ ఈజ్ వాస్తవం’ అనే జగన్ అప్పుడు అబద్ధాలు చెప్పినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలిగా అంటూ.. లోకేశ్ చురకలు అంటిచారు.

Update: 2020-02-13 05:20 GMT

ప్రజా కోర్టులో సీఎం జగన్ ఎప్పుడు క్షమాపణ చెబుతున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు హయాంలో పోలవరానికి పునాది పడలేదన్న ఆయన.. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలోనే 58 శాతం పనులు పూర్తయ్యాయని సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇచ్చారన్నారు. ‘దిస్ ఈజ్ వాస్తవం’ అనే జగన్ అప్పుడు అబద్ధాలు చెప్పినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలిగా అంటూ.. లోకేశ్ చురకలు అంటిచారు.

Tags:    

Similar News